ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

boat capsized tragedy: ఉత్తరప్రదేశ్‌లో పడవ మునక.. నలుగురి మృతి..

ABN, First Publish Date - 2022-08-11T23:33:02+05:30

ఫతేపూర్: ఉత్తరప్రదేశ్ ఫతేపూర్‌లోని మర్కా గ్రామంలో పడవ యమునా నదిలో మునిగి ముగ్గురు చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫతేపూర్: ఉత్తరప్రదేశ్ ఫతేపూర్‌లోని మర్కా గ్రామంలో పడవ యమునా నదిలో మునిగి నలుగురు చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, చిన్నారి కూడా ఉన్నారు. సహాయక బృందాలు ఇప్పటి వరకూ 15 మందిని కాపాడగలిగాయి. ఫతేపూర్ నుంచి మర్కా గ్రామానికి వెళ్తుండగా పడవ నదిలో మునిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణిస్తున్నారని తెలిసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  



Updated Date - 2022-08-11T23:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising