ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dmk పాలనలో పెరిగిన లాకప్‌ మరణాలు

ABN, First Publish Date - 2022-06-28T18:44:14+05:30

డీఎంకే పాలనలో లాకప్‌ మరణాలు పెరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై): డీఎంకే పాలనలో లాకప్‌ మరణాలు పెరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కన్నియాకుమారి జిల్లా కులశేఖరం సమీపంలో పోలీస్‏స్టేషన్‌లో సంతకం చేసేందుకు వెళ్లిన 22 ఏళ్ల అజిత్‌ అనే యువకుడు పోలీసుల చిత్రహింసల కారణంగా మృతిచెందాడనే వార్త ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ విచారణ జరిపి నిందితులను శిక్షించేలా చర్యలు చేపట్టాలని కోరారు. 


Updated Date - 2022-06-28T18:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising