ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Gaurav's train: 21న భారత్‌ గౌరవ్‌ రెండో రైలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-07-28T15:34:00+05:30

ట్రావెల్‌టైమ్స్‌, భారతీయ రైల్వే(Indian Railways) మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా, ఉలా రైల్‌ పేరుతో ‘గురు కృప షిర్డీ సాయిబాబా దర్శన్‌’ కోసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై), జూలై 27: ట్రావెల్‌టైమ్స్‌, భారతీయ రైల్వే(Indian Railways) మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా, ఉలా రైల్‌ పేరుతో ‘గురు కృప షిర్డీ సాయిబాబా దర్శన్‌’ కోసం భారత్‌ గౌరవ్‌ పేరుతో ఓ రైలు నడుపనుంది. ఇప్పటికే ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమైన తొలి రైలు సర్వీసుకు 85 శాతం ప్రజల నుంచి స్పందన వచ్చింది. రెండో రైలు(Second train) ఆగస్టు 21న మదురై నుంచి ప్రారంభమై తిరుచ్చి, చెన్నై మీదుగా షిర్డీ(Shirdi) చేరుకోనుంది. మొత్తం 9 రోజుల పాటు సాగే ఈ ప్రయాణలో షిర్డీ, పండరీపురం, మంత్రాలయం, హైదరాబాద్‌, శనిసింగనాపూర్‌, త్రయంబకేశ్వరం, పంచవటి, స్టాట్యూ ఆఫ్‌ ఈక్విలిటీ (రామానుజం విగ్రహం) ప్రాంతాలను కలుపుతుంది. ఈ రైలులో 3 ఏసీ, స్లీపర్‌, 2 సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు, 2 పాంట్రీ కార్స్‌, టూర్‌ మేనేజర్స్‌, కోచ్‌ సెక్యూరిటీ, బోగీల్లో సీసీ కెమెరాలు, పీఏ సిస్టమ్‌ వంటి సౌకర్యాలు ఉంటాయిం. ఈ రైలుకు సంబంధించిన పూర్తి వివరాలను 73058 58585 అనే నంబరులో తెలుసుకోవచ్చు లేదా ‘www.ularail.com'లో చూడొచ్చు. 

Updated Date - 2022-07-28T15:34:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising