ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bengaluru-Patna మధ్య సూపర్‌ఫాస్ట్‌ రైలు సేవలు

ABN, First Publish Date - 2022-06-23T17:58:40+05:30

బెంగళూరు బయప్పనహళ్ళి సమీపంలోని సర్‌ ఎం. విశ్వేశ్వరయ్య టర్మినల్‌ నుంచి మరో సూపర్‌ఫాస్ట్‌ రైలు సేవలు మంగళవారం లాంఛనంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు బయప్పనహళ్ళి సమీపంలోని సర్‌ ఎం. విశ్వేశ్వరయ్య టర్మినల్‌ నుంచి మరో సూపర్‌ఫాస్ట్‌ రైలు సేవలు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నైరుతి రైల్వేజోన్‌ నగరంలో బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బెంగళూరు-పాట్నాల మధ్య ఈ సేవలు ఒకవైపు మాత్రమే ఉంటాయని నెంబరు 02354 రైలు విశ్వే శ్వరయ్య టర్మినల్‌లో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1.50కు బయల్దేరి వెళుతుం ది. ఈ రైలు కృష్ణరాజపురం, జోలార్‌ పేట, కాట్పాడి, అరక్కోణం, పెరంబూరు, గూడూరు, విజయవాడ, వరంగల్‌ల మీదుగా పాట్నాకు గురువారం ఉదయం 10.10 గంటలకు చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళే ప్రయాణీకులు ఈరైలు సేవ లను వినియోగించుకోవాలని ప్రకటనలో కోరారు.


Updated Date - 2022-06-23T17:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising