ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరు, మైసూరులోనే Covid కేసులు

ABN, First Publish Date - 2022-03-17T16:22:47+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బెంగళూరు, మైసూరులోనే కొంత ప్రభావం చూపుతోంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 145 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బెంగళూరు, మైసూరులోనే కొంత ప్రభావం చూపుతోంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 145 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 97, మైసూరులో 17 మందికి ప్రబలింది. 14 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. ఏడు జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదు కాగా మరో ఏడు జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. 392 మంది కోలుకోగా బెంగళూరులో ఇద్దరు మృతి చెందారు. 30 జిల్లాల్లో 2,092 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 1,738 మంది ఉన్నారు. 15 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు ఉన్నారు. 

Updated Date - 2022-03-17T16:22:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising