ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్ళీ జనంలోకి ‘బాహుబలి’

ABN, First Publish Date - 2022-04-30T14:35:37+05:30

ఏడాది తర్వాత అడవి నుంచి ‘బాహుబలి’ అనే అడవి ఏనుగు మళ్లీ జననివాస ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. గత యేడాది జూన్‌లో ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఏడాది తర్వాత అడవి నుంచి ‘బాహుబలి’ అనే అడవి ఏనుగు మళ్లీ జననివాస ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. గత యేడాది జూన్‌లో ఈ అడవి ఏనుగు మేట్టుపాళయం, నెల్లిమలై, వెల్‌సపురం, కల్లారు, ఓడతురై, ఊమపాళయం, బాలపట్టి ప్రాంతాల్లో నానాబీభత్సం సృష్టించింది. ఆకారంలో పెద్దదిగా ఉండటంతో ఆ ఏనుగును స్థానికులు ‘బాహుబలి’ అనే పేరుతో పిలిచారు. ఆ ఏనుగు బీభత్సంపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దానిని మత్తు సూదుల ద్వారా నిర్బంధించాలని, కుంకీ ఏనుగుల ద్వారా అడవిలోకి తరిమికొట్టాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు ‘బాహుబలి’ హఠాత్తుగా అదృశ్యమైంది. గత 11 నెలలుగా ‘బాహుబలి’ బెడదలేకపోవడంతా గ్రామస్థులు ప్రశాంతంగా జీవించసాగారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ‘బాహుబలి’ ఏనుగు అడవి నుంచి ఊటీ- కొత్తగిరి రహదారిలో ప్రత్యక్షమైది. ఈ విషయం తెలుసుకున్న మేట్టుపాళయం పరిసర గ్రామస్థులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-04-30T14:35:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising