ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమర్‌నాథ్ ఆకస్మిక వరదల్లో భక్తుల మృతిపై ప్రధాని దిగ్భ్రాంతి

ABN, First Publish Date - 2022-07-09T02:37:36+05:30

శ్రీనగర్: అమర్‌నాథ్ ఆకస్మిక వరదల్లో భక్తుల మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: అమర్‌నాథ్ ఆకస్మిక వరదల్లో భక్తుల మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు. అన్ని విధాలా సాయమందిస్తామని తెలిపారు. 




మరోవైపు మృతుల సంఖ్య 13కు చేరింది. పలువురు గల్లంతయ్యారు. ఇప్పటివరకూ ఏడుగురిని కాపాడారు. ITBP, CRPF, BSF, NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. కుంభవృష్టి సమయంలో అమర్‌నాథ్ గుహకు సమీపంలో 12 వేల మంది భక్తులున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో Amarnathలో కుంభవృష్టి కురిసింది. 

Updated Date - 2022-07-09T02:37:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising