ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్ల తర్వాత దేశం వెలుపలికి జిన్‌పింగ్‌

ABN, First Publish Date - 2022-09-13T10:13:40+05:30

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ రెండేళ్లలో తొలిసారిగా దేశాన్ని విడిచి బయటకు రానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌సీఓ సదస్సుకు హాజరు కానున్న చైనా అధ్యక్షుడు.. 

బీజింగ్‌, సెప్టెంబరు 12: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ రెండేళ్లలో తొలిసారిగా దేశాన్ని విడిచి బయటకు రానున్నారు. బుధవారం నుంచి ఈ నెల 16 వరకూ ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎ్‌ససీఓ) శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారని చైనా విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన కజకిస్థాన్‌లోనూ పర్యటిస్తారని పేర్కొంది. జిన్‌పింగ్‌ చివరిగా 2020 జనవరిలో మయన్మార్‌లో పర్యటించారు. ఆ తర్వాత కరోనా మహమ్మారి చైనాలో పుట్టి ప్రపంచంపై విరుచుకుపడటంతో ఆయన మరే దేశ పర్యటనకూ వెళ్లలేదు. 

Updated Date - 2022-09-13T10:13:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising