ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్ల అనంతరం రామేశ్వరం-మదురై రైలు సేవలు

ABN, First Publish Date - 2022-06-23T15:10:30+05:30

రామేశ్వరం-మదురై మధ్య ప్యాసింజర్‌ రైలు సేవలు రెండేళ్ల అనంతరం బుధవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా గత రెండేళ్లుగా నిలిపివేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 22: రామేశ్వరం-మదురై మధ్య ప్యాసింజర్‌ రైలు సేవలు రెండేళ్ల అనంతరం బుధవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా గత రెండేళ్లుగా నిలిపివేసిన రైలు సేవలను క్రమక్రమంగా ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో, రెండేళ్లుగా నిలిపివేసిన రామేశ్వరం-మదురై ప్యాసింజర్‌ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. రామేశ్వరం రైల్వేస్టేషన్‌ నుంచి ఉదయం 11 గంటలకు బయల్దేరిన రైలు పాంబన్‌ వంతెన మీదుగా మదురై వెళ్లింది. అలాగే, మదురై నుంచి రామేశ్వరం రైలు కూడా బయల్దేరిందని రైల్వే అధికారులు తెలిపారు.

Updated Date - 2022-06-23T15:10:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising