ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30 ఏళ్ల తర్వాత.. సా రా మహేశ్‌ భార్య పీయూ పాస్‌

ABN, First Publish Date - 2022-06-19T18:06:37+05:30

మాజీ మంత్రి, జేడీఎస్‌ నేత సా రా మహేశ్‌ భార్య అనితా 30 ఏళ్ల తర్వాత పీయూ ద్వితీయ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 1993లో పదో తరగతి పరీక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, జేడీఎస్‌ నేత సా రా మహేశ్‌ భార్య అనితా 30 ఏళ్ల తర్వాత పీయూ ద్వితీయ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 1993లో పదో తరగతి పరీక్షలు పాసయ్యారు. ఇటీవల చదువుపై ఆసక్తితో పరీక్షలు రాశారు. 416 మార్కులు సాధించి 61.88 శాతంతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 


Updated Date - 2022-06-19T18:06:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising