ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంట్‌ స్థాయీ సంఘం ఛైర్మన్‌గా అభిషేక్‌

ABN, First Publish Date - 2022-10-08T09:53:01+05:30

వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్‌పర్సన్‌గా అభిషేక్‌ మను సింఘ్వీని కాంగ్రెస్‌ నామినేట్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు  7: వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్‌పర్సన్‌గా అభిషేక్‌ మను సింఘ్వీని కాంగ్రెస్‌ నామినేట్‌ చేసింది.  లోక్‌సభ, రాజ్యసభకు చెందిన పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాలను ఇటీవల పునరువ్యవస్థీకరించారు. దీనిలో భాగంగా హోం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘాల అధ్యక్ష పదవుల నుంచి అభిషేక్‌ మను సింఘ్వి, శశి థరూర్‌లను తొలగించి వారి స్థానంలో బ్రిజ్‌లాల్‌, ప్రతా్‌పరావు జాదవ్‌లను కేంద్రం నియమించింది. కాగా కాంగ్రె్‌సకు కేటాయించిన ఎరువులు, రసాయనాల వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యక్ష పదవికి ఆ పార్టీ ఎవరిని నామినేట్‌ చేయలేదు.

Updated Date - 2022-10-08T09:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising