ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Durgesh Pathak: ఢిల్లీలో బీజేపీకి ఎదురుదెబ్బ.. రాజేంద్ర నగర్ ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాతక్ గెలుపు

ABN, First Publish Date - 2022-06-26T23:11:23+05:30

ఢిల్లీలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి దుర్గేష్ పాతక్ (Durgesh Pathak) 11,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ప్రకటించారు. ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాతక్‌ను గెలిపించడం పట్ల అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజల ప్రేమాభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, రాజేంద్ర నగర్ ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. నీచ రాజకీయాలను ప్రజలు ఓడించారని, తమ పనితీరును మెచ్చుకున్నారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2022-06-26T23:11:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising