ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది సామాన్యుడి విజయం: మనీష్ సిసోడియా

ABN, First Publish Date - 2022-03-10T17:23:55+05:30

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ముఖ్యంగా పంజాబ్‌లో అధికారం దక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది ఆప్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ముఖ్యంగా పంజాబ్‌లో అధికారం దక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది ఆప్. 117 అసెంబ్లీ స్థానాలున్నపంజాబ్‌లో ఆప్ 89 స్థానాల్లో ముందంజలో ఉంది. గోవాలోనూ రెండు సీట్లు సాధించే దిశగా దూసుకెళ్తోంది. దీంతో కేజ్రీవాల్ పాలనా విధానానికి పంజాబ్ ఆమోదం లభించిందని, ఇప్పుడు ఆయన పాలనకు జాతీయ గుర్తింపు దక్కిందని ఆప్ నేత మనీష్ సిసోడియా అన్నారు. పంజాబ్‌లో ఆప్ గెలవడం సామాన్యుడి విజయంగా ఆయన అభివర్ణించారు. గోవా, యూపీ, ఉత్తరాఖండ్‌లలో కూడా ఆప్ అభ్యర్థుల్ని నిలిపినప్పటికీ, ప్రధానంగా పంజాబ్‌పైనే దృష్టిసారించామని మనీష్ చెప్పారు. త్వరలో అన్ని రాష్ట్రాల్లో ఆప్‌ను ప్రజలు గుర్తిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-03-10T17:23:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising