ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైలో తట్టుతో ఏడాది చిన్నారి మృతి!

ABN, First Publish Date - 2022-11-30T02:45:44+05:30

తట్టు వ్యాధి ముంబై నగరాన్ని వణకిస్తోంది. రెండు నెలలుగా రాష్ట్రంలో ఈ వ్యాధి విజృంభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా 11 కేసులు, మొత్తం కేసుల సంఖ్య 303

ముంబై, నవంబరు 29: తట్టు వ్యాధి ముంబై నగరాన్ని వణకిస్తోంది. రెండు నెలలుగా రాష్ట్రంలో ఈ వ్యాధి విజృంభిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల తట్టుతో పది మంది చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో తట్టుతో ఓ ఏడాది చిన్నారి మృతి చెందింది. అంఽధేరిలోని ఏడాది వయసున్న ఓ పాప సోమవారం చనిపోయిందని, తట్టు వ్యాధితో శనివారం ఆ పాప కస్తూర్బా ఆస్పత్రిలో చేరిందని అధికారులు తెలిపారు. కొత్తగా మరో 11 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 303కు చేరింది.

Updated Date - 2022-11-30T02:45:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising