ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka : టిప్పు సుల్తాన్ ప్యాలెస్‌ స్థలంలో సర్వే చేయాలి : హిందూ జన జాగృతి

ABN, First Publish Date - 2022-05-26T20:17:10+05:30

జ్ఞానవాపి, కుతుబ్ మినార్‌, మథుర వివాదాలు ఓవైపు కొనసాగుతుండగానే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : జ్ఞానవాపి, కుతుబ్ మినార్‌, మథుర వివాదాలు ఓవైపు కొనసాగుతుండగానే, మరో డిమాండ్ తెరపైకి వచ్చింది.  మైసూరు రాజు టిప్పు సుల్తాన్ ప్యాలెస్ స్థలంలో సర్వే చేయాలని హిందూ జన జాగృతి సమితి డిమాండ్ చేసింది. 15వ శతాబ్దంనాటి కోటే వేంకట రమణ స్వామి దేవాలయం భూములను ఆక్రమించుకుని ఈ ప్యాలెస్‌ను నిర్మించారని ఆరోపించింది. 


హిందూ జన జాగృతి సమితి ప్రతినిధి మోహన్ గౌడ గురువారం మాట్లాడుతూ, టిప్పు సుల్తాన్ ప్యాలెస్ స్థలంలో సర్వే చేయాలని కోరారు. కోటే వేంకట రమణ స్వామి దేవాలయం భూములను టిప్పు సుల్తాన్ ఆక్రమించుకుని ఈ ప్యాలెస్‌ను నిర్మించినట్లు అనేక మంది చెప్పారన్నారు. ఈ స్థలంలో అప్పట్లో వేదాలను బోధించేవారని చెప్పారు. ఈ భూమిని అసలు యజమానికి (దేవాలయానికి) బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-05-26T20:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising