ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో మద్యానికి మరో 9 మంది బలి

ABN, First Publish Date - 2022-01-28T09:04:43+05:30

యూపీలోని రాయ్‌బరేలీ జిల్లా పహర్‌పూర్‌లో మంగళవారం రాత్రి నకిలీ మద్యం తాగి ఆరుగురు చనిపోయిన దుర్ఘటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో, జనవరి 27: యూపీలోని రాయ్‌బరేలీ జిల్లా పహర్‌పూర్‌లో మంగళవారం రాత్రి నకిలీ మద్యం తాగి ఆరుగురు చనిపోయిన దుర్ఘటన మరువకముందే.. అదే ఊర్లో బుధవారం మరో ఘోరం జరిగింది. ఓ పుట్టినరోజు వేడుకలో ‘విండీస్‌’ అనే లోకల్‌ బ్రాండ్‌ మద్యం తాగి 9 మంది మరణించగా..  30మంది వరకూ చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2022-01-28T09:04:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising