ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Himachal Pradesh: గోవింద్ సాగర్ సరస్సులో ఏడుగురు టూరిస్టుల జాడ గల్లంతు

ABN, First Publish Date - 2022-08-01T23:36:03+05:30

హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఏడుగురు పర్యటకుల జాడ గల్లంతైంది. బాబా గరీబ్‌నాథ్ ఆలయం సమీపంలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఏడుగురు పర్యాటకుల జాడ గల్లంతైంది. బాబా గరీబ్‌నాథ్ ఆలయం సమీపంలోని గోవింద్ సాగర్ సరస్సులో వీరు గల్లంతైనట్టు ప్రాథమిక సమాచారం. వీరంతా పంజాబ్‌కు చెందిన పర్యాటకులని, ఈ గ్రూపులో 11 మంది టూరిస్టులు ఉన్నారని తెలుస్తోంది. కాగా, సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు, సహాయక సిబ్బంది ఇక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకుంటున్నట్టు ఉనా ఎస్‌పీ ఆర్జీత్ సేన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Updated Date - 2022-08-01T23:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising