ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో కొత్తగా 6,915 కరోనా కేసులు

ABN, First Publish Date - 2022-03-01T16:24:37+05:30

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,915 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 180 మంది మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,915 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 180 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 16,864 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 92,472 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 0.22 శాతంగా ఉంది. ఇప్పటివరకూ దేశంలో 177.70 కోట్లకి పైగా టీకా డోసులను పంపిణీ చేశారు.

Updated Date - 2022-03-01T16:24:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising