ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి.. వారి తలపై రూ. 30 లక్షల రివార్డు

ABN, First Publish Date - 2022-06-20T22:14:18+05:30

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వారి తలపై మొత్తంగా రూ. 30 లక్షల రివార్డు ఉన్నట్టు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. మృతి చెందిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు చెప్పారు. బాలాఘాట్ జిల్లాలోని బహేలా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల్లోని హాక్ ఫోర్స్‌కు, రెబల్స్‌కు మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు మంత్రి పేర్కొన్నారు.  


మృతి చెందిన మావోలను డివిజనల్ కమిటీ సభ్యుడు నగేష్, కమాండర్లు మనోజ్, రామేగా గుర్తించారు. నగేష్ తలపై రూ. 15 లక్షల రివార్డు ఉండగా, మనోజ్, మహిళా కమాండర్ రామేలపై చెరో రూ. 8 లక్షల రివార్డు ఉన్నట్టు మంత్రి నరోత్తమ్ తెలిపారు. 


Updated Date - 2022-06-20T22:14:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising