ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

28,29న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె

ABN, First Publish Date - 2022-03-19T16:21:55+05:30

కొత్త పింఛన్‌ పథకం ఉపసంహరణ, అలవెన్స్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని వంటి 13 డిమాండ్లతో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 28,29 తేదీల్లో సమ్మె చేపట్టనున్నారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై): కొత్త పింఛన్‌ పథకం ఉపసంహరణ, అలవెన్స్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని వంటి 13 డిమాండ్లతో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 28,29 తేదీల్లో సమ్మె చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వ ఉద్యోగుల మహా సమ్మేళనం విడుదల చేసిన ప్రకటనలో, 18 నెలల అలవెన్స్‌ బకాయిలు ఇంకా చెల్లించలేదని ఆరోపించింది. కొత్త పింఛన్‌ పథకం విరమించుకోవాలని, ఎల్‌ఐసీ, బ్యాంకులతో పాటు ప్రజా శాఖల ప్రైవేటీ కరణ ఉపసంహరించుకోవాలని కోరుతూ రెండు రోజులు దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2022-03-19T16:21:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising