ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో కొత్తగా 2,628 కరోనా కేసులు

ABN, First Publish Date - 2022-05-26T16:02:42+05:30

దేశంలో కొత్తగా 2,628 కరోనా కేసులు నమోదయ్యాయి. 18 మంది కరోనాతో మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 2,628 కరోనా కేసులు నమోదయ్యాయి. 18 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 15,414 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 4,31,44,820కి చేరింది. కరోనాతో మొత్తంగా ఇప్పటి వరకూ 5,24,525 మంది మృతి చెందారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 192.82 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది.


Updated Date - 2022-05-26T16:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising