ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Trampled to Death: ఇద్దర్ని తొక్కిచంపిన గజరాజులు

ABN, First Publish Date - 2022-08-25T00:11:57+05:30

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా మొరొదా బ్లాక్‌లో ఏనుగులు స్వైరవిహారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బరిపద: ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా మొరొదా బ్లాక్‌లో ఏనుగులు (Elephants) స్వైరవిహారం చేశాయి. ఇద్దరు వ్యక్తులను తొక్కిచంపాయి (Trampled to Death). రెండు వేర్వేరు ఘటనల్లో ఈ మరణాలు సంభవించినట్టు పోలీసులు తెలిపారు. దంగర్‌సాహి గ్రామంలో మొదటి ఘటన మంగళవారంనాడు చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రపోతున్న ఓ 40 ఏళ్ల యువకుడిని ఏనుగులు తొక్కిచంపాయి.


కాగా, మరో సంఘటన సాంగడి ఫారెస్ట్‌లో జరిగింది. 45 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని అధికారులు కనుగొన్నారు. తప్పిపోయిన గోవును వెతికేందుకు అడవిలోకి అతను వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగిందని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఘన్‌శ్యామ్ సింగ్ తెలిపారు. కాగా, రెండు మృతదేహాలను పోస్ట్ మార్గం కోసం పీఆర్ఎం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-08-25T00:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising