ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియంట్ వార్మర్లు వేడెక్కడంతో ఇద్దరు చిన్నారుల మృతి

ABN, First Publish Date - 2022-04-20T21:38:42+05:30

ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియంట్ వార్మర్లు వేడెక్కడంతో ఇద్దరు చిన్నారుల మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీవార్‌: రాజస్థాన్ రాష్ట్రంలోని బీవార్ సిటీలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం జరిగిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంట్ పోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పవర్ కట్ తర్వాత వోల్టేజ్ హెచ్చుతగ్గుల కారణంగా రేడియంట్ వార్మర్‌లు వేడెక్కడంతో ఇద్దరు నవజాత శిశువులు మరణించారు. 11, నాలుగు రోజుల వయస్సు గల ఇద్దరు శిశువులు రాజస్థాన్‌లోని బీవార్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. వార్మర్‌కు తగిన వోల్టేజ్ 230 వోల్ట్‌లు అయితే హెచ్చుతగ్గుల తర్వాత అది 332 వోల్ట్‌లకు చేరుకుందని కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ కెఎల్ మీనా తెలిపారు.

Updated Date - 2022-04-20T21:38:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising