ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో కొత్తగా 17,070 కరోనా కేసులు

ABN, First Publish Date - 2022-07-01T15:50:02+05:30

భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 23 మంది మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

New Delhi : భారత్‌(India)లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,070 కరోనా కేసులు(Corona cases) నమోదయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 23 మంది మరణించారు. 14,413 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,07,189 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 3.40 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకూ 197.74 కోట్ల కొవిడ్‌ టీకాలను పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Updated Date - 2022-07-01T15:50:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising