ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇటలీ నుంచి వచ్చిన విమానంలో 125 మందికి కోవిడ్-19 పాజిటివ్

ABN, First Publish Date - 2022-01-06T21:07:33+05:30

ఇటలీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్ వచ్చిన విమానంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ‌‌‌ృత్‌సర్ : ఇటలీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్ వచ్చిన విమానంలో ప్రయాణించిన 125 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని గురువారం నిర్థరణ అయింది. అమృత్‌సర్ విమానాశ్రయానికి వచ్చిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ ఎయిరిండియా విమానంలో మొత్తం 179 మంది ప్రయాణించారు. ఈ వివరాలను ఈ విమానాశ్రయం డైరెక్టర్ వీకే సేఠ్ తెలిపారు. 


Updated Date - 2022-01-06T21:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising