ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 రోజులు... 24 గంటల పుస్తక పఠనం

ABN, First Publish Date - 2022-03-20T15:45:37+05:30

తిరేనల్వేలిలో 5వ పుస్తక ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. 11 రోజులు నిర్వహించనున్న ఈ పుస్తక ప్రదర్శనకు ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): తిరేనల్వేలిలో 5వ పుస్తక ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. 11 రోజులు నిర్వహించనున్న ఈ పుస్తక ప్రదర్శనకు ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలను అనుమతించనున్నారు. వీఓసీ మైదానంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో 126 స్టాల్స్‌ ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శన సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థి, విద్యార్థినులు 11 రోజులు 24 గంటల పాటు పుస్తక పఠనం చేసి గిన్నిస్‌ రికార్డు సాధించేందుకు సిద్ధమయ్యారు. ఈ పుస్తక పఠన వేదికను కలెక్టర్‌ విష్ణు సందర్శించి, విద్యార్థినీ, విద్యార్థులను అభినందించారు.

Updated Date - 2022-03-20T15:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising