ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra: ఊరేగింపుపై దూసుకెళ్లిన కారు...ఏడుగురు యాత్రికుల మృతి

ABN, First Publish Date - 2022-11-01T06:34:03+05:30

వేగంగా వచ్చిన కారు(speeding car) యాత్రికుల( piligrims) ఊరేగింపుపై దూసుకు వెళ్లడంతో ఏడుగురు మరణించిన ఘటన మహారాష్ట్రలోని(Maharashtra) షోలాపూర్ జిల్లా సాంగోలి పట్టణంలో జరిగింది.

7-pilgrims-dead-as-speeding
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షోలాపూర్ (మహారాష్ట్ర): వేగంగా వచ్చిన కారు(speeding car) యాత్రికుల( piligrims) ఊరేగింపుపై దూసుకు వెళ్లడంతో ఏడుగురు మరణించిన ఘటన మహారాష్ట్రలోని(Maharashtra) షోలాపూర్ జిల్లా సాంగోలి పట్టణంలో జరిగింది. యాత్రికులు కొల్హాపూర్ నుంచి పంధార్ పూర్ కు ఊరేగింపుగా వెళుతుండగా ఓ కారు వేగంగా దూసుకువచ్చింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. గాయపడిన యాత్రికులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం షిండే అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-11-01T06:34:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising