ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో ‘పోడు’కు పరిష్కారం: సత్యవతి

ABN, First Publish Date - 2022-09-11T09:28:33+05:30

త్వరలో ‘పోడు’కు పరిష్కారం: సత్యవతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీలను వేధిస్తున్న పోడు భూముల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్యలు చేపడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. ఈ నెల 17న ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాల్ని సీఎం ప్రారంభించనున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణపై గిరిజన, బంజారా, ఆదివాసి సంఘాల నాయకులతో శనివారం మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనుల ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా నూతన భవన నిర్మాణం జరిగిందన్నారు. 

Updated Date - 2022-09-11T09:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising