ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో నలుగురు విదేశీ ప్రయాణికులకు కరోనా

ABN, First Publish Date - 2022-12-31T04:55:35+05:30

విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చిన మరో నలుగురు విదేశీ ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చిన మరో నలుగురు విదేశీ ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో విదేశాల నుంచి వచ్చిన కరోనా బాధితుల సంఖ్య శుక్రవారం నాటికి 13కు పెరిగింది. తాజాగా బాధితుల్లో యూఏఈ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఇద్ద రు, మలేషియా, చైనానుంచి వచ్చిన ఇద్దరు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.

Updated Date - 2022-12-31T04:55:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising