ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడి బురదకు 70 వేలు వదిలింది!

ABN, First Publish Date - 2022-08-05T17:20:42+05:30

ఆ పాఠశాల భవనం కడగటానికి అక్షరాలా రూ.70వేలు ఖర్చయ్యింది. పాఠశాలకు ఎటువంటి నిధులు లేకపోవడంతో ఉపాధ్యాయులే తమ సొంత డబ్బుతో ఖర్చుపెట్టారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారమంతా కూనవరం పాఠశాల ఉపాధ్యాయులదే


కూనవరం, ఆగస్టు 4: ఆ పాఠశాల(school) భవనం కడగటానికి అక్షరాలా రూ.70వేలు ఖర్చయ్యింది. పాఠశాలకు ఎటువంటి నిధులు లేకపోవడంతో ఉపాధ్యాయు(teachers)లే తమ సొంత డబ్బుతో ఖర్చుపెట్టారు. వారంరోజుల పాటు కూలీలను పెట్టి కడిగిస్తేగాని ఈ పాఠశాల భవనంలో బురదపోలేదు. ఇదంతా ఎందుకంటారా?! ఇటీవల అల్లూరిసీతారామరాజు జిల్లా కూనవరం మండలంలోని ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు గోదావరి వరద ముంపునకు గురయ్యాయి. వరద తగ్గాక ఆయా భవనాల్లో నడుములోతు బురద చేరింది. ఇంటి యజమానులు కష్టపడి ఇళ్లు కడుక్కున్నారు. ప్రభుత్వ భవనాలను అందులోని సిబ్బందితో కడిగించుకున్నారు. మండల కేంద్రంలోని కూనవరం ఉన్నత పాఠశాలకు ఎలాంటి నిధులు, సిబ్బందీ లేకపోవడంతో.. ఉపాధ్యాయులే తమ సొంతఖర్చులతో పాఠశాలను కడిగించుకోవాల్సి వచ్చింది.

Updated Date - 2022-08-05T17:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising