ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Triple IT విద్యార్థులతో కలిసి అధికారుల భోజనం

ABN, First Publish Date - 2022-08-05T17:49:13+05:30

బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీ(Basara RGUKT Triple IT)లో విద్యార్థులకు భరోసా కల్పించే చర్యలు చేపడుతున్నారు. గత కొన్ని రోజుల నుండి మెస్‌లలో విద్యార్థులకు వడ్డించే భోజనం(meal)లో పురుగులు రావడం, ఇటీవలే పుడ్‌పాయిజన్‌(Pudpoison) జరిగి వందల మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాసర, ఆగస్టు, 4: బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీ(Basara RGUKT Triple IT)లో విద్యార్థులకు భరోసా కల్పించే చర్యలు చేపడుతున్నారు. గత కొన్ని రోజుల నుండి మెస్‌లలో విద్యార్థులకు వడ్డించే భోజనం(meal)లో పురుగులు రావడం, ఇటీవలే పుడ్‌పాయిజన్‌(Pudpoison) జరిగి వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో మరోసారి అలాంటి ఘటన జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి విద్యార్థులతో కలిసి డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు భోజనం చేశారు. విద్యార్థుల(students)కు వడ్డించే ఆహారాన్ని వారి సమక్షంలోనే భుజించారు. అనంతరం వంటకు వినియోగించే సరుకులను డైరెక్టర్‌ తనిఖీ చేశారు. గతంలో పొరపాట్లు జరిగి ఉండవచ్చుకానీ ఇప్పుడు మాత్రం విద్యార్థులకు నాణ్యత గల ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్‌ సతీష్‌ కుమార్‌(Directed by Satish Kumar) తెలిపారు. 

Updated Date - 2022-08-05T17:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising