ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-08-17T20:04:25+05:30

రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లాలో ఉపాధ్యాయుని దెబ్బలకు దళిత విద్యార్థి(Dalit student) మరణించిన సంఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(National Commission for Protection of Child Rights)(ఎన్‌సీపీసీఆర్‌) తీవ్రంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌లో దళిత బాలుడి మృతిపై బాలల హక్కుల కమిషన్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 16:  రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లాలో ఉపాధ్యాయుని దెబ్బలకు దళిత విద్యార్థి(Dalit student) మరణించిన సంఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(National Commission for Protection of Child Rights)(ఎన్‌సీపీసీఆర్‌) తీవ్రంగా స్పందించింది. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఎఫ్‌ఐఆర్‌ కాపీలతోపాటు నిందితునిపై తీసుకున్న చర్యల వివరాలను ఏడు రోజుల్లోగా తమకు అందజేయాలని ఆదేశించింది. కాగా, బాలుడి మరణానికి నిరసనగా జాలోర్‌ జిల్లా బరన్‌ మున్సిపాలిటీకి చెందిన 12 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు.

Updated Date - 2022-08-17T20:04:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising