JEE Main ఫలితాలు విడుదల
ABN, First Publish Date - 2022-08-08T17:11:55+05:30
జేఈఈ మెయిన్(JEE Main Results Released) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ ర్యాంకులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది
ఢిల్లీ: జేఈఈ మెయిన్(JEE Main Results Released) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ ర్యాంకులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా ప్రొవిజనల్ ఫైనల్ కీని మాత్రమే విడుదల చేసింది. తాజాగా ర్యాంకులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పి. రవికిశోర్ 6వ ర్యాంకు సాధించగా.. ఎం. హిమవంశీ 7, పల్లి జలజాక్షి 9వ ర్యాంకు దక్కించుకున్నారు.
Updated Date - 2022-08-08T17:11:55+05:30 IST