ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంస్కృత యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీగా రాధాకాంత్‌ నియామకం

ABN, First Publish Date - 2022-01-17T21:16:04+05:30

తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా జ్యోతిష్య విభాగం ప్రొఫెసర్‌ రాధాకాంత్‌ఠాకూర్‌ నియమితులయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య), జనవరి 16: తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా జ్యోతిష్య విభాగం ప్రొఫెసర్‌ రాధాకాంత్‌ఠాకూర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు వీసీగా పనిచేసిన మురళీధర్‌శర్మ ఈనెల 13న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి వీసీని నియమించారు. శనివారం రాధాకాంత్‌ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు.

Updated Date - 2022-01-17T21:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising