ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతా మోసపూరితం!

ABN, First Publish Date - 2022-10-01T07:26:26+05:30

రాష్ట్ర విభజనలో, ఆ తర్వాత హామీల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ఇక్కడి నేతల స్వార్ధ రాజకీయాలు, బలహీనతలతో రాష్ట్రం సర్వనాశనం అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర విభజనలో, ఆ తర్వాత హామీల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ఇక్కడి నేతల స్వార్ధ రాజకీయాలు, బలహీనతలతో రాష్ట్రం సర్వనాశనం అవుతోంది. రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు. రైల్వే జోన్ లేదు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధులు లేవు! మెడలు వంచి హామీలు సాధిస్తాం అని ప్రగల్భాలు పలికిన నేతలు ప్రజలను పూర్తిగా వంచించి కేంద్రం వద్ద సాగిల పడుతున్నారు. ప్రజలు ఇప్పటికైనా తమ పొరపాటును గుర్తించి సమర్ధులకు అధికారం ఇవ్వాలి.

– కంభంపాటి కోటేశ్వర రావు

Updated Date - 2022-10-01T07:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising