ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

75ఏళ్ల స్వాతంత్య్రం – మండల్ 2 ఉద్యమ ఆవశ్యకత

ABN, First Publish Date - 2022-08-12T08:58:32+05:30

75ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా పూలే రచన ‘గులాంగిరీ’ సమకాలీనతపైన, మండల్ 2 ఉద్యమ ఆవశ్యకతపైన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

75ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా పూలే రచన ‘గులాంగిరీ’ సమకాలీనతపైన, మండల్ 2 ఉద్యమ ఆవశ్యకతపైన చర్చ, వెయ్యి పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్టు 13 ఉదయం 10గంటలకు కొరటాల భవన్ (సిపిఎం ఆఫీసు), 2/7 బ్రాడీపేట, గుంటూరులో జరుగుతుంది. అధ్యక్షత: కవి జర్నలిస్ట్ బి.విల్సన్, గౌరవ అతిథి: ఎమ్మెల్సీ, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, విశిష్ఠ అతిథులు: కె.యస్. లక్ష్మణరావు, ఎమ్మెల్సీ; వై.కె., రాష్ట్ర కన్వీనర్ సామాజిక న్యాయ కేంద్రం; ప్రొ. అబ్దుల్ నూర్ భాషా, సామాజిక రాజకీయ విశ్లేషకులు; కేశన శంకర రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు; కన్న మాస్టారు, కన్న విద్యాసంస్థల డైరెక్టర్, ‘గులాంగిరీ’ పుస్తక ఆవిష్కరణ కమిటీ చైర్మన్; అన్నవరపు నాగమల్లేశ్వరరావు, ఏవీ ఫౌండేషన్ అధ్యక్షులు; చిలుకా చంద్రశేఖర్, సి.ఎస్.సి.ఎ.పి. ప్రధాన కార్యదర్శి; కొరివి వినయ్ కుమార్, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు; డాక్టర్ డి.సి.హెచ్. అంజయ్య. వందన సమర్పణ: బి. శ్యాంబాబు, బీఆర్ అంబేడ్కర్–జాషువా–ఫూలే–పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్.

– బి. శ్యాంబాబు

Updated Date - 2022-08-12T08:58:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising