ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో Si దుర్మరణం

ABN, First Publish Date - 2022-07-20T16:01:33+05:30

కాంచీపురం జిల్లా చిన్నయప్పన్‌ సత్రం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతిచెందారు. ఆ జిల్లాలోని సుంకువారిసత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కాంచీపురం జిల్లా చిన్నయప్పన్‌ సత్రం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతిచెందారు. ఆ జిల్లాలోని సుంకువారిసత్రం పోలీసుస్టేషన్‌లో కాంచీపురం వెళంగపట్టరై ప్రాంతానికి చెందిన తిరుమురుగన్‌ (59) సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు పాండిసెల్వి అనే భార్య, అశోక్‌కుమార్‌, ఆనంద్‌ అనే కుమారులు ఉన్నారు.  మంగళవారం ఉదయం తిరుమురుగన్‌ బైకుపై డ్యూటీకి వెళుతుండగా చిన్నయప్పన్‌ సత్రం వద్ద వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి ఢీకొనడంతో ఆయన ఆ స్థలంలోనే దుర్మరణం చెందారు. తిరుమురుగన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత ఆయన స్వస్థలమైన దిండుగల్‌ జిల్లా శివగిరిపట్టికి తరలించారు. 

Updated Date - 2022-07-20T16:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising