ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

ABN, First Publish Date - 2022-04-05T13:08:30+05:30

పెరంబలూరు సమీపంలో కారును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. కళ్లకురిచ్చికి చెందిన కార్ముగిల్‌ తొమ్మిదిమంది బంధువులతో కలసి కారులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): పెరంబలూరు సమీపంలో కారును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. కళ్లకురిచ్చికి చెందిన కార్ముగిల్‌ తొమ్మిదిమంది బంధువులతో కలసి కారులో మదురై జిల్లా సమయపురం మారియమ్మన్‌ ఆలయానికి వెళ్లాడు. దర్శనానంతరం స్వస్థలానికి బయలు దేరారు. పెరంబలూరు జిల్లా కారై జంక్షన్‌ వద్ద ఓ హోటల్లోకి వెళ్లేందుకు కారు తిప్పుతుండగా, పక్క నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కార్ముగిల్‌ (45), ఆయన కుమారుడు లింగేద్రన్‌ (8), బంధువులు కన్నన్‌ (45), తమిళరసి (65) అక్కడికక్కడే మృతిచెందారు. చంద్రదన్‌, కిషోర్‌, వేదవల్లి, కదిరవన్‌ తీవ్రం గా గాయపడ్డారు. స్థానికులు వారిని పెరంబలూరు ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-04-05T13:08:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising