ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచారానికి గురైన బాలికను బ్లాక్‌మెయిల్ చేసి సామూహిక అత్యాచారం

ABN, First Publish Date - 2022-05-02T01:19:19+05:30

పశ్చిమ బెంగాల్‌లో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. బీర్భుమ్ జిల్లాలోని బోల్‌పూర్ పోలీస్ స్టేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. బీర్భుమ్ జిల్లాలోని బోల్‌పూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి దానిని తన మొబైల్‌లో చిత్రీకరించాడు.


ఆ తర్వాత ఆ వీడియో చూపించి బాలికను బెదిరించిన నిందితుడు మరికొందరితో కలిసి పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం బోల్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-05-02T01:19:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising