ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నీట్‌’ భయానికి మరో విద్యార్థిని బలి

ABN, First Publish Date - 2022-07-17T16:44:13+05:30

రాష్ట్రంలో ఆదివారం ‘నీట్‌’ జరుగను న్న నేపథ్యంలో, ఈ పరీక్ష కఠినతరంగా ఉంటుందని లేఖ రాసి అరియలూరులో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై), జూలై 15: రాష్ట్రంలో ఆదివారం ‘నీట్‌’ జరుగనున్న నేపథ్యంలో, ఈ పరీక్ష కఠినతరంగా ఉంటుందని లేఖ రాసి అరియలూరులో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. అరియలూరు రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న నటరాజన్‌-ఉమ దంపతుల కుమార్తె నిషాంతి గత సంవత్సరం జరిగిన ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షల్లో 529 మార్కులు తెచ్చుకుంది. అదే ఏడాది నీట్‌ రాసినా ఆమెకు సీటు రాలేదు. రెండోసారి పరీక్ష రాసేందుకు తిరుచ్చిలోని ఓ ప్రైవేటు అకాడమీలో శిక్షణ కూడా పొందింది. ఇదిలా ఉండగా, ఈసారి కూడా నీట్‌ ప్రశ్నలు కఠినంగా ఉం టాయనే భయంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి, వంట గదిలో ఉరేసుకొని మృతిచెందింది. అరియలూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-07-17T16:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising