ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైపూర్ హోటల్‌లో మసాజ్ పేరిట విదేశీ వనితపై అఘాయిత్యం

ABN, First Publish Date - 2022-03-18T17:55:53+05:30

ఆయుర్వేద మసాజ్ పేరుతో ఓ విదేశీ మహిళపై అత్యాచారం చేసిన ఓ కీచకుడి ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగర హోటల్ లో వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ (రాజస్థాన్): ఆయుర్వేద మసాజ్ పేరుతో ఓ విదేశీ మహిళపై అత్యాచారం చేసిన ఓ కీచకుడి ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగర హోటల్ లో వెలుగుచూసింది. నెదర్లాండు దేశానికి చెందిన ఓ మహిళ రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో పర్యటించేందుకు వచ్చింది. నెదర్లాండు మహిళ జైపూర్ నగరంలోని సింధీ క్యాంపు ప్రాంతంలోని ఓ హోటల్ లో బస చేసింది. కేరళకు చెందిన ఓ యువకుడు జైపూర్‌లోని ఖతీపురాలో మసాజ్ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేస్తున్నాడు.ఆయుర్వేద మసాజ్ చేస్తానని చెప్పి యువకుడు విదేశీ మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం నిందితుడు కేరళకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్లు జైపూర్ వెస్ట్ డీసీపీ రిచా తోమర్ చెప్పారు.

Updated Date - 2022-03-18T17:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising