ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియురాలి గొంతుకోసి చంపిన వ్యక్తి అరెస్ట్

ABN, First Publish Date - 2022-06-16T20:42:54+05:30

ప్రియురాలి గొంతు కోసి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానెలో జరిగిందీ సంఘటన. ప్రియురాలిని చంపి థానెలోనె పాతి పెట్టాడని పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగానే ఈ హత్య..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబాయి: ప్రియురాలి గొంతు కోసి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానెలో జరిగిందీ సంఘటన. ప్రియురాలిని చంపి థానెలోనె పాతి పెట్టాడని పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగానే ఈ హత్య జరిగినట్లు తమ విచారణలో తేలినట్లు వారు పేర్కొన్నారు. నిందితుడు సచిన్ గోరఖ్‌నాథ్(40) కాగా, మృతురాలి పేరు ఆశా మోరె. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం.. నిందితుడు ఆశా మోరెను జూన్ 14న తన అపార్ట్‌మెంట్‌కు రమ్మని పిలిచాడు. అయితే పెళ్లి గురించి సచిన్‌పై ఆమె ఒత్తిడి తెచ్చింది. ఇద్దరి మధ్య వివాదం పెరిగి ఆమెను అక్కడే చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఒక చోట పాతిపెట్టాడు. పోలీసులు ఈ నేరం గురించి తెలుసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు మృతదేహాన్ని గుర్తించి పోస్ట్‌మార్టంకు పంపారు.

Updated Date - 2022-06-16T20:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising