ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

selling daughters: ప్రియుడితో కలిసి మహిళ దారుణం...తన మైనర్ కుమార్తెల విక్రయం

ABN, First Publish Date - 2022-09-30T17:15:16+05:30

ఓ మహిళ తన ప్రియుడితో కలిసి తన మైనర్ కుమార్తెలను విక్రయించిన బాగోతం మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): ఓ మహిళ తన ప్రియుడితో కలిసి తన మైనర్ కుమార్తెలను విక్రయించిన బాగోతం మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. తన ముగ్గురు మైనర్ కుమార్తెలను విక్రయించినందుకు(selling three minor daughters) మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ, ఆమె ప్రియుడిపై(lover) పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు బాలికలు తప్పించుకుని తాతయ్య వద్దకు వెళ్లి పోలీసులకు సమాచారం అందించడం ఈ బాగోతం బయటపడింది.మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ తన ప్రియుడితో కలిసి 12, 14, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు కుమార్తెలను విక్రయించింది.(selling daughters) ఈ కేసులో ఐదుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.


ఇద్దరు పెద్ద బాలికలను రాజస్థాన్ నివాసితులకు ఒక్కొక్కరు రూ.4 లక్షల చొప్పున దంపతులు విక్రయించారని మహిద్‌పూర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఆర్‌కె రాయ్ చెప్పారు. ఆ తర్వాత రాజస్థాన్‌లోని మరో వ్యక్తికి 12 ఏళ్ల చిన్నారిని రూ.1.75 లక్షలకు విక్రయించి పెళ్లి చేశారు.ఈ కేసులో ఐదుగురు నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 370, 376 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-09-30T17:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising