ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడవిదున్న దాడిలో మహిళ మృతి

ABN, First Publish Date - 2022-08-20T16:18:09+05:30

అడవిదున్న దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళ మృతిచెందింది. సేలం జిల్లా ఏర్కాడు పట్టిపాట్టి గ్రామానికి చెందిన శేఖర్‌ భార్య దేవి (37)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 19: అడవిదున్న దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళ మృతిచెందింది. సేలం జిల్లా ఏర్కాడు పట్టిపాట్టి గ్రామానికి చెందిన శేఖర్‌ భార్య దేవి (37) గురువారం సాయంత్రం ఏర్కాడు టౌన్‌కు వచ్చి మోపెడ్‌పై స్వగ్రామానికి బయల్దేరింది. నడువూర్‌ గ్రామంలో సమీపంలో వస్తుండగా హఠాత్తుగా రోడ్డు పక్కనే ఉన్న పొదల నుంచి ఓ అడవి దున్న ఆమెపై దాడిచేసింది. గాయపడిన ఆమెను ఏర్కాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మృతిచెందింది. 


Updated Date - 2022-08-20T16:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising