ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం

ABN, First Publish Date - 2022-04-04T22:43:06+05:30

హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. మరో ముప్పై మందికి పైగా గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. మరో ముప్పై మందికి పైగా గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ బస్సు సోమవారం మనాలి నుంచి షిమ్లా వెళ్తుండగా, చండీఘడ్-మనాలి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి పర్వతం పక్కనున్న గోడను ఢీకొంది. బస్సు ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తునట్లు మండి ఎస్పీ షాలిని అగ్నిహోత్రి చెప్పారు. 

Updated Date - 2022-04-04T22:43:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising