ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీవీ చూడొద్దన్న తల్లిపై అలిగి బాలిక ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-06-04T15:46:42+05:30

స్థానిక మాధవరంలో ఎక్కువ సేపు టీవీ చూస్తుందని తల్లి మందలించడంతో ఏడో తరగతి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మాధవరం తెలుగు కాలనీకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): స్థానిక మాధవరంలో ఎక్కువ సేపు టీవీ చూస్తుందని తల్లి మందలించడంతో ఏడో తరగతి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మాధవరం తెలుగు కాలనీకి చెందిన నాగరాజ్‌ చెన్నై కార్పొరేషన్‌ మాధవరం మండలంలో పారిశుధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె ఏంజల్‌ (12) మాధవరం ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఏంజల్‌ ఇంట్లో ఎక్కువ సమయం టీవీ చూస్తుండడంతో, తల్లి కుమార్తెను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఏంజల్‌ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మాధవరం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2022-06-04T15:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising