ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Elephant: రైలు ఢీకొని ఏనుగు మృతి

ABN, First Publish Date - 2022-10-15T13:13:37+05:30

కోవై సమీపం కొట్టాంపట్టి వద్ద శుక్రవారం వేకువజామున రైలు ఢీకొని ఓ ఆడ ఏనుగు(Elephant) మృతి చెందింది. కోయంబత్తూరు సమీపంలోని అట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కోవై సమీపం కొట్టాంపట్టి వద్ద శుక్రవారం వేకువజామున రైలు ఢీకొని ఓ ఆడ ఏనుగు(Elephant) మృతి చెందింది. కోయంబత్తూరు సమీపంలోని అటవీ ప్రాంతాల నుంచి కేరళకు ప్రతిరోజూ వందల సంఖ్యలో అడవి ఏనుగులు వెళుతుంటాయి. ఆ మేరకు శుక్రవారం వేకువజాము నాలుగు గంటలకు పదికి పైగా అడవి ఏనుగులు కొట్టాంపట్టి వద్ద  రైలు పట్టాలను దాటుతుండగా కన్నియాకుమారి నుంచి అసోమ్‌ వెళ్తున్న వివేకా ఎక్స్‌ప్రెస్‌(Viveka Express) ఢీకొనటంతో ఓ ఆడ ఏనుగు తీవ్రంగా గాయపడి మరణించింది. రైలు లోకోపైలట్‌ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు, అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-10-15T13:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising