ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi JNU campusలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2022-06-04T13:44:31+05:30

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లోని అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి కుళ్లిన మృతదేహం లభ్యమైంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లోని అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి కుళ్లిన మృతదేహం లభ్యమైంది. మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది.ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం...చెట్టుపై వేలాడుతూ మృతదేహం ఉందని శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు కాల్ రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.మృతదేహం బాగా కుళ్లిపోయిందని, అతను చనిపోయి కొన్ని రోజులయ్యిందని పోలీసులు తెలిపారు. మృతుడికి 40-45 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మరణించిన వ్యక్తిని ఇంకా గుర్తించలేదు. ఈ మృతదేహం విద్యార్థిదేనా, అధ్యాపకుడిదా లేక బయటి వ్యక్తిదేనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఫోరెన్సిక్ బృందాన్ని సంఘటనా స్థలానికి రప్పించారు.జేఎన్‌యూ క్యాంపస్ లో చెట్టుకు మృతదేహం వేలాడిన ఘటన సంచలనం రేపింది.


Updated Date - 2022-06-04T13:44:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising