ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cellphone ఇవ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-04-07T14:08:03+05:30

స్థానిక విల్లివాక్కంలో తల్లి సెల్‌ఫోన్‌ ఇవ్వలేదని టెన్త్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విల్లివాకం్క సిడ్కో నగర్‌కు చెందిన మంజుల కుమార్తె రోహిణి (16) అదే ప్రాంతంలోని ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): స్థానిక విల్లివాక్కంలో తల్లి సెల్‌ఫోన్‌ ఇవ్వలేదని టెన్త్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విల్లివాకం్క సిడ్కో నగర్‌కు చెందిన మంజుల కుమార్తె రోహిణి (16) అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో టెన్త్‌ చదువుతోంది. ఆన్‌లైన్‌ క్లాసుల కోసం తల్లిదండ్రులు రోహిణికి సెల్‌ఫోన్‌ కొనిచ్చారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైనా రోహిణి తరచూ సెల్‌ఫోన్‌లో గేమ్‌లు ఆడుతుండేది. దీంతో, కుమార్తెను మందలించిన తల్లి ఆమె సెల్‌ఫోన్‌ తీసుకొంది. సెల్‌ఫోన్‌ ఇవ్వాలని అడిగినా ఫలితం లేకపోవడంతో రోహిణి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై విల్లివాక్కం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-04-07T14:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising