ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఐటీ ఫైలింగ్ పోర్టల్‌లో... 6.17 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలు...

ABN, First Publish Date - 2022-02-09T21:15:35+05:30

దేశవ్యాప్తంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 6.17 కోట్లమంది ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 6.17 కోట్లమంది ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేశారు. వీటిలో... 19 లక్షలమంది ట్యాక్స్ ఆడిట్ రిప్రోట్స్‌ను కొత్త ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో దాఖలు చేశారు. వీటిలో 48 శాతం ఐటీఆర్-1(2.97 కోట్లమంది), తొమ్మిది శాతం ఐటీఆర్-2(56 లక్షలు), 13 శాతం మంది ఐటీఆర్-3 (81.6 లక్షలు), 27 శాతం మంది  ఐటీఆర్-4 (1.65 కోట్లు), ఐటీఆర్-5 (10.9 లక్షలు), ఐటీఆర్-6 (4.84 లక్షలు), ఐటీఆర్-7 (1.32 లక్షల మంది) ఉన్నారు. కాగా... 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయా రంగాలు, సామాన్యుల నుండి ఉద్యోగుల వరకు భారీగా ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. కాగా... వేతనజీవులను బడ్జెట్ నిరాశపరచిందన్న వ్యాఖ్యానాలు వెల్లువెత్తాయి. 

Updated Date - 2022-02-09T21:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising